Wednesday, February 5, 2025

Latest News

Top stories

వైసీపీలోకి కాపు రామచంద్రారెడ్డి రీ ఎంట్రీ.. ముహూర్తం ఫిక్స్!

కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసిపిలో చేరనున్నారా? బిజెపికి గుడ్ బై చెప్పనున్నారా? కూటమి ప్రభుత్వంలో ఆయనకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదా? పార్టీ మారిపోవడమే ఉత్తమమని భావిస్తున్నారా? జగన్ సైతం గ్రీన్ సిగ్నల్...

Most Popular

Politics

ఆ నలుగురుకు ఎమ్మెల్సీ పదవులు ఖాయం!

ఏపీలో కూటమి గాలి బలంగా వీస్తోంది. మూడు పార్టీల మధ్య సమన్వయం సవ్యంగా సాగుతోంది. మరోవైపు కీలక నేతలు పార్టీని వీడుతుండడంతో వైసీపీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే ఇదే అదునుగా వైసీపీలో...
- Advertisement -

Entertainment

డాకు మహారాజ్ సక్సెస్ మీట్ కు నిర్మాత నాగ వంశీ గైర్హాజరు.. కారణం జూనియర్ ఎన్టీఆర్.. బాలకృష్ణ ఆగ్రహం!

జూనియర్ ఎన్టీఆర్ తో బాలకృష్ణకు విభేదాలు తారాస్థాయికి చేరాయా? తారక్ ను బాలకృష్ణ ఒక శత్రువుగా చూస్తున్నారా? నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ ఫ్యామిలీని వెలివేశారా? ఆ కుటుంబంలో సఖ్యత ఎండమావేన? అంటే...

Bigg Boss 8 : ఎట్టకేలకు చేసింది ఒప్పుకున్న సోనియా.. అంతా దానికోసమేనట

Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8.. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎనిమిదో సీజన్ వచ్చేసింది. అయితే ఇందులో 4 వారాలు పూర్తయ్యాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క...

Special

Hydrabad: హుస్సేన్ సాగర్ చుట్టూ ఫ్లెక్సీలు..హైకోర్టు కీలక ఆదేశాలు.. భక్తుల్లో ఆందోళనలు

Hydrabad: వినాయకచవితి సీజన్ అంటేనే భాగ్యనగరంలో ఒకటే సందడి. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ హైలెట్ గా నిలుస్తుంది. తనలో వేలాది వినాయక విగ్రహాలను ఇముడ్చుకుంటుంది. భారీగా నిమజ్జనోత్సవాలు జరుగుతుంటాయి. అయితే దశాబ్దాలుగా ఈ...
- Advertisement -

News

Sports

తేలిపోయిన బౌలర్లు..సెమీస్ లో చిత్తుగా ఓడిన భారత్

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్‌ పోరాటానికి తెరపడింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా సెమీఫైనల్లో ఇంటిదారి పట్టింది. కీలక మ్యాచ్‌లో బౌలర్లు పూర్తిగా నిరాశపరిచిన వేళ ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది...
error: Content is protected !!